Posts

Showing posts from July, 2021

టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు పై వైసీపీ ఎంపీలు ఫిర్యాదు

Image
Ycp mps camplaint pm and fm on tv5 chairman and RRR లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్‌ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీ బిఆర్‌ నాయుడుపై ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ఫిర్యాదు: లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు , టీవీ5 న్యూస్‌ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీ బిఆర్‌ నాయుడు మధ్య ఒక మిలియన్‌ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలపై పక్కాగా ఆధారాలు: ఇది మనీ లాండరింగ్‌ నివారణ చట్టం (పీఎంఎల్‌ఏ), విదేశీ మారకద్రవ్య యాజమాన్య చట్టం (ఎఫ్‌ఈఎంఏ–ఫెమా). యథేచ్ఛగా రెండు చట్టాల  ఉల్లంఘన. అందువల్ల వెంటనే తగిన చర్యలు తీసుకోండి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి వైయస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు. కీలక ఆధారాల సమర్పణ: లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్‌ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీ బిఆర్‌ నాయుడు మధ్య ఒక మిలియన్‌ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలపై వైయస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదులోని ముఖ్యాంశాలు: – ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు, టీవీ5 న్యూస్‌ ఛానల్‌ ఛైర్...

టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్ పై కేసు!

Image
జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ పై కేసు  జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు , టీవీ5 ఎండి ravindra నాయుడు పైన పోలీసు కేసు నమోదయ్యింది.  జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు . జూబ్లీహిల్స్ కోపరేటివ్ సభ్యుడు సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.  కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే ఆరోపణలు చేశారు.  సర్వసభ్య సమావేశం నిర్వహించకుండానే గుట్టుచప్పుడు కాకుండా 355 గజాల స్థలాన్ని పార్వతి దేవి అనే మహిళకు అమ్మేశారని సురేష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు . దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కోటి 65 లక్షల రూపాయలకు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి కి సంబంధించిన పార్కు స్థలాన్ని సొసైటీ స్థలంగా చూపెట్టి అమ్మకాలు జరపా రంటూ సురేష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. . టివీ5 రవీంద్రనాథ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. కోట్లాది రూపాయల  భూమిని తక్కువ ధరకు అమ్మి  టివీ 5 రవీంద్రనాథ్ (టీవీ5)  సొమ్ము చేసుకున్నారని సురేష్ బాబు  అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు .అస...

ఏపీ లో తేలనున్న 27వేల మంది డీఈడి విద్యార్థుల భవితవ్యం. సీఎం హామీ

Image
డీఈడి విద్యార్థుల పరీక్షలు పై త్వరలో క్లారిటీ : సీఎం హామి  ఇడుపులపాయలో సీఎం జగన్ రెడ్డి గారిని చీఫ్ విఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారితో పాటు కలిసిన రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి డి ఇ డి కాలేజీ ల రాష్ట్ర నాయకులు  పి మదన్ మోహన్ రెడ్డి* డి.ఇ.డి 2018-20 బ్యాచ్ 27 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని గత మూడు సంవత్సరాలుగా వారికి ఎగ్జామ్ నిర్వహించలేదు. కాబట్టి జగన్ రెడ్డి గారు చొరవ తీసుకుని వెంటనే పరీక్షలు నిర్వహించవలసిందిగాఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరిన రాష్ట్ర యువజన విభాగపు ప్రధాన కార్యదర్శి డి.ఇ.డి కాలేజీల రాష్ట్ర నాయకులు పి మదన్ మోహన్ రెడ్డి ఈ విషయం పట్ల వెంటనే సీఎం పర్సనల్ సెక్రెటరీ గారిని ధనంజయ రెడ్డి గారిని పిలిచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో మాట్లాడి పరీక్షలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయమని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో  ఎం.ల్. సి లు కల్పలత రెడ్డి గారు కత్తి నరసింహారెడ్డి గారితో  కలిసి మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు

రేపే విస్తరణ. కొత్త మంత్రులు వీరే!

ఓబీసీ, మహిళలు, యువత కు పెద్దపీట! రేపు సాయంత్రం 5 - 6 గంటల మధ్య కేబినెట్ విస్తరణ విద్యాధికులు, ఎమ్.బి.ఏ, పి.జి డిగ్రీలున్నవారికి, వృత్తి నిపుణులకు ప్రాధాన్యత. ఇతర వెనుకబడిన వర్గాలకూ అధిక ప్రాధాన్యత. గతంలో ఎన్నడూ లేని రీతిలో యువతకు ప్రాధాన్యత.  అన్ని రాష్ట్రాలకు, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కూడా సమ ప్రాధాన్యత.  పాలనా అనుభవం ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తగిన సంఖ్యలో మహిళలకు మంత్రివర్గంలో స్థానం.  తృనమూల్ కాంగ్రెస్నుం చి బిజేపి కి వచ్చిన దినేష్ త్రివేది, కాంగ్రెస్ పార్టీ నుంచి బిజేపి లో చేరిన జితిన్ ప్రసాద లకు కూడా అవకాశం ఉందని సమాచారం. కాబోయో మంత్రులు…!! జ్యోతిరాదిత్య సింధియా ( మధ్య ప్రదేశ్)  సర్బానంద సోనోవాల్  ( అస్సాం)  నారాయణ రాణే ( మహారాష్ట్ర)  అనుప్రియా పటేల్  ( ఉత్తర్ ప్రదేశ్ )   పంకజ్ చౌధురి  ( ఉత్తర్ ప్రదేశ్)  6 సార్లు ఎమ్.పి   రీటా బహుగుణ జోషి  ( ఉత్తర్ ప్రదేశ్)  రామశంకర్ కథేరియా  ( ఉత్తర్ ప్రదేశ్)  వరుణ్ గాంధీ  ( ఉత్తర్ ప్రదేశ్)   పశుపతి పారస్  ( బీహార్)  ...

ఎల్లుండే కేంద్ర క్యాబినెట్ విస్తరణ! 22 కొత్త ముఖాలు

Image
తెలంగాణ నుంచి సోయం బాపూరావు కు ఛాన్స్!? కేంద్రమంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు ఎల్లుండి ఉదయం 10:30కి కేబినెట్ విస్తరణ ! కేంద్ర కేబినెట్ లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశం కేంద్రమంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చేసిన మోడీ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన యుపి,బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నేతలు ఢిల్లీ బయలుదేరిన సింథియా,సోనోవాల్,సుశీల్ కుమార్ మోడీ,నారాయణ్ రానే,అనుప్రియా పాటిల్ త్వరలో జరగనున్న ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ,బిజెపి మిత్రపక్షాలకు కేబినెట్ లో స్థానం ప్రస్తుతం 53 మందితో ఉన్న మంత్రివర్గం 81 మంది వరకు మంత్రివర్గం విస్తరించుకునే అవకాశం

విశాఖ మాజీ ఎంపీ కంభం పాటికి గవర్నర్ పదవి దత్తాత్రేయ కు ప్రమోషన్!

Image
New governers appointed in india  పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. మిజోరం గవర్నర్‌గా బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్, కర్ణాటక గవర్నర్ గా థావ ర్‌చంద్ గెహ్లాట్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బయాట్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. హరి బాబు నేపథ్యం.. మిజోరాం గవర్నర్​గా కంభంపాటి హరిబాబు రాష్ట్రంలో భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్​గా నియమించారు. ఆయన విశాఖపట్నం లోక్​సభ నుంచి.. 2014లో ఎంపీగా గెలుపొందారు. కంభంపాటి భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు. హరిబాబు ప్రకాశము జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బిటెక్ చేశారు. తరువాత అదే వి...