ఎల్లుండే కేంద్ర క్యాబినెట్ విస్తరణ! 22 కొత్త ముఖాలు
తెలంగాణ నుంచి సోయం బాపూరావు కు ఛాన్స్!?
కేంద్రమంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు
ఎల్లుండి ఉదయం 10:30కి కేబినెట్ విస్తరణ !
కేంద్ర కేబినెట్ లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశం
కేంద్రమంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చేసిన మోడీ
ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన యుపి,బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నేతలు
ఢిల్లీ బయలుదేరిన సింథియా,సోనోవాల్,సుశీల్ కుమార్ మోడీ,నారాయణ్ రానే,అనుప్రియా పాటిల్
త్వరలో జరగనున్న ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ,బిజెపి మిత్రపక్షాలకు కేబినెట్ లో స్థానం
ప్రస్తుతం 53 మందితో ఉన్న మంత్రివర్గం
81 మంది వరకు మంత్రివర్గం విస్తరించుకునే అవకాశం

Comments
Post a Comment