ఉత్కంఠ కు తెర! పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.

BIG RELIEF FOR YSJAGAN GOVT

సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టేసిన డివిజన్ బెంచ్

ఏపీ లో ఎన్నికలు యథాతథం... 

*ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్*

సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్

ఈ సమయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకి.

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు... ఫలితాలు ప్రకటించొద్దన్న హై కోర్టు.. 


*హై కోర్ట్ అదేశాలతో రేపు యధావిధి గా పోలింగ్*

*ఏర్పాట్లను వేగవంతం చేసిన అధికారులు*

*ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి సిబ్బందిని తరలించాలని SEC ఆదేశం*


ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

రాష్ట్ర వ్యాప్తం గా 513 జడ్పీటీసీలు, 7230 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్

Zptc బరిలో 2092 మంది అభ్యర్థులు...ఎంపీటీసీ బరిలో 19002 మంది అభ్యర్థులు


33663 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకొనున్న 2 కోట్ల 82, 15 వేల 104 మంది ఓటర్లు.

ఎన్నికల విదుల్లో 2 లక్షల 1 వెయ్యి 978 మంది సిబ్బంది.

ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.

ఏకగ్రీవాలతో ఊపు మీద వైసీపీ

పోటీలో ఉంటామంటున్న జనసేన, బీజేపీ, వామపక్షాలు

Comments

Popular posts from this blog

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

Jagan cabinate expansion likely in november! 7 ministers continue