Posts

Ttd darshanam tickets in offline soon || త్వరలో డైరెక్ట్ గా దర్శనం టోకెన్స్ - వైవీ

 *తిరుమల* *సామాన్య భక్తులకోసం త్వరలోనే ఆఫ్ లైన్లో దర్శనం టోకెన్లు* -  టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ కారణంగా, ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని  విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న  ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ  విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25 వ తేదీ నుంచి రద్దు చేశామని ఛైర్మన్ వివరించారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ,  అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు  అందడం లేదన్న భావనలో టిటిడి వుందన్నారు.  సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వుండేలా తిరుపతి లో  ఆఫ్ లైన్ విధానం లో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా, కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని సుబ్బారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ న...

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

 *రాష్ట్ర0లో పలువురు ఐ.ఏ.ఎస్ ల బదిలీలు...* విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా రంజిత్... పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్... ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా హిమాన్స్ శుక్లా కు అదనపు బాధ్యతలు... కాపు కార్పొరేషన్ ఏం.డి గా రేఖ రాణి... సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు. #iastransfers #andhrapradesh 

Famous director dasari son arun held in drunken drive

Image
 దాసరి అరుణ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లో దాసరి అరుణ్ బుధవారం తెల్లారుజామున రోడ్ నెంబర్ 12 సయ్యద్ నగర్ లో  తన కారులో ప్రయాణిస్తూ ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అరుణ అదుపులోనికి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిగినట్టు గుర్తించిన పోలీసులు. దాసరి అరుణ్ కుమార్ పై డ్రంకన్ డ్రైవ్ act 1988 ఐపిసి section 185 & 336 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున పోలీసులు. #dasariarunkumar #drunkendrive #dasarinarayanarao 

Telangana health director srinivasrao tests positive

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కు సోకిన కరోనా ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడి* స్వల్ప కోవిడ్ లక్షణాలు కనపడి, పరీక్ష ద్వారా నిర్ధారణ కావడం తో,ముందు జాగ్రత్త గా isolation మరియు తగిన చికిత్స కై నేను ఆసుపత్రి లో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దనీ,త్వరలో పూర్తి స్వస్థత తో మీ ముందుకు వస్తానని తెలియచేస్తూ, అందరినీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను. సంచాలకులు ప్రజారోగ్య విభాగం తెలంగాణ

పంజాబ్ సీఎం అభ్యర్థి గా భగవంత్ మాన్

 పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గా భగవంత్ మాన్. 2014, మార్చిలో ఆప్ లో చేరిన భగవంత్ మాన్ 2014 లో సంగ్రూర్ నియోజక వర్గం నుంచి ఆప్ లోక్  సభ ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన  భగవంత్ మాన్.. 2019 సంగ్రూర్ లో తిరిగి లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించిన భగవంత్ మాన్. ప్రస్తుతం పంజబ్ ఆప్ కన్వీనర్‌గా కొనసాగుతోన్న భగవంత్ 2012 లో పీపుల్స్ పార్టీ ఆప్ పంజాజ్  నుంచి లెహర నియోజక వర్గం నుంచి పోటి.   *ప్రజాభిప్రాయ సేకరణలో 93.3 శాతం మద్దుతు భగవత్ మాన్ కు లభించింది* #aap #bagavanthmann #punjabpolls #cmcandidate

Superstar mahesh babus brother Ramesh babu is no more!

Image
సినీనటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

Andhra Pradesh the partial Lock down guidelines  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం 3వ వేవ్ కోసం పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలు క్రింద పేర్కొనబడ్డాయి: 1) సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లుకార్యాలయాలు మరియు బార్‌లు 50% ఆక్యుపెన్సీతో అర్ధరాత్రి 10PM వరకు నడుస్తాయి 2) విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, స్పాలు, జిమ్‌లు, మాల్‌లు, పార్క్‌లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు పూర్తిగా మూసివేయబడ్డాయి 3)ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు మరియు ఫార్మసీలు తెరవబడతాయి (24/7) 4) సాధారణ దుకాణాలు, మార్ట్ మరియు ఇతర రిటైల్ దుకాణాలు ఉదయం 9:00 గంటలకు తెరుచుకుంటాయి మరియు సాయంత్రం 7:00 గంటలకు మూసివేయబడాలి 5) రాత్రి కర్ఫ్యూ 10PM నుండి ఉదయం 5AM వరకు ప్రారంభమవుతుంది పై మార్గదర్శకాలు 8 జనవరి 2022 నుండి ఖచ్చితంగా వర్తింపజేయబడతాయి —According to government of Andhra Pradesh the partial Lock down guidelines for 3rd wave are mentioned below: 1) Cinema Theaters, Hotels,Restaurants,Government offices and Bars are occupied and runs with 50% Occupancy until 10PM midnight 2) Educational Insti...